ఫిబ్రవరి - 4,2014
» న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ వీరికి అవార్డులను అందజేశారు. భారతరత్న విశేషాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు వస్తాయి.కళలు, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలుఅందించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. వారి పేర్లను ప్రకటిస్తారు. ఒకే సంవత్సరంలోగరిష్ఠంగా ముగ్గురికి ఈ అవార్డును అందించవచ్చు. మరణానంతరం కూడాప్రకటించవచ్చు. ఒక పతకాన్ని, రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రాన్నిఅందజేస్తారు. |
¤ ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు లు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు. |
భారతరత్న గ్రహీతలకు అందే ప్రయోజనాలు |
No comments:
Post a Comment