Wednesday, July 30, 2014

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ

ఫిబ్రవరి -  17,2014
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు.   
»    ఆయనతో పాటు మరో జడ్జి రాజేశ్‌కుమార్ అగర్వాల్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ప్రమాణ స్వీకారం చేయించారు.   
»    వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.   
»    జస్టిస్ వెంకట రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ, పదోన్నతి పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
justice n v ramana

No comments:

Post a Comment