Wednesday, July 23, 2014

అయిదు రాష్ట్రాలకు అయిదుగురు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గవర్నర్లుగా నియమితులయ్యారు

జులై - 14,2014

అయిదు రాష్ట్రాలకు అయిదుగురు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గవర్నర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.   
»    ఉత్తరప్రదేశ్ - రామ్ నాయక్, 
గుజరాత్ - ఓం ప్రకాష్ కోహ్లీ, 
పశ్చిమ బెంగాల్ - కేసరినాథ్ త్రిపాఠీ, 
చత్తీస్‌గఢ్ - బలరాం దాస్ టాండన్, 
నాగాలాండ్ - పద్మనాభ ఆచార్య గవర్నర్లుగా నియమితులయ్యారు.   
»    పద్మనాభ ఆచార్యకు త్రిపుర బాధ్యతలను అదనంగా అప్పగించారు.

No comments:

Post a Comment