Wednesday, July 30, 2014

ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ విధివిధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా నాబార్డ్ మాజీ ఛైర్మన్

జూన్ - 9,2014


ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ విధివిధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా నాబార్డ్ మాజీ ఛైర్మన్ కోటయ్య నియమితులయ్యారు.   
»    సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సి.ఎస్.రావు, ఆర్థిక నిపుణుడు కుటుంబరావు, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి ఎస్.పి.ఠక్కర్‌లు నియమితులయ్యారు. ఆర్థికశాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
Kotaiah committe

No comments:

Post a Comment