Thursday, July 24, 2014

ఈ దశాబ్దపు మహిళా సాధక అవార్డులు 2014

జనవరి - 31,2014


అసోచామ్ మహిళా విభాగం హైదరాబాద్ ఛాప్టర్ 'ఈ దశాబ్దపు మహిళా సాధక అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు అవార్డులు అందజేశారు.
      »   అసోచామ్ మహిళా విభాగం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ఈ దశాబ్దపు మహిళా సాధకురాలు (ఉమెన్ ఆఫ్ ద డికేడ్ అచీవర్స్) పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి నుంచి 11 మంది మహిళలు ఈ అవార్డులు అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు


   సానియామీర్జా - క్రీడలు

   జె.గీతారెడ్డి (రాష్ట్ర మంత్రి) - ప్రజాపరిపాలన
   శైలజాకిరణ్ (మార్గదర్శి ఎం.డి.) - బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
   సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) - వ్యాపారంవైద్యం.
   
జగి మంగపాండ (అర్టెల్ కమ్యూనికేషన్స్ ఎం.డి.) - వ్యాపారంవ్యవస్థాపకత.
   
డాక్టర్ శాంతాసిన్హా - సామాజిక సేవ

   బేగం రజియాబేగ్ (ఖదీర్ అలీబేగ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్) - నాటకరంగం
   శారద (సినీనటి) - నటన
   స్వప్నారెడ్డి (-2 స్పా వ్యవస్థాపకురాలు) - సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
   డాక్టర్ సోమరాజు సుశీల - శాస్త్రీయ పరిశోధనవ్యవస్థాపకత.
   
కందుకూరి మహాలక్ష్మి (ప్రముఖ రచయిత్రి) - సాహిత్యం

   అవార్డుకు ఎంపికైనవారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్
సిస్కో సిస్టమ్స్ సీటీవో పద్మశ్రీవారియర్ (సాంకేతికత),
 తాజ్ జీవీకే హోటల్స్ రిసార్ట్స్ ఎండీ ఇందిరా కృష్ణారెడ్డి (వ్యాపారం,వ్యవస్థాపకతకూడా ఉన్నారు.

No comments:

Post a Comment