Thursday, July 31, 2014

అకడమియా ఆఫ్తల్మాలోజికా ఇంటర్నేషనాలిస్ (ఏఓఐ) అధ్యక్షుడిగా తెలుగువాడు

ఏప్రిల్ - 13,2014

హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంతర్జాతీయ సంస్థ అకడమియా ఆఫ్తల్మాలోజికా ఇంటర్నేషనాలిస్ (ఏఓఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.    
»     కంటి వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ఈ సంస్థలో వివిధ దేశాలకు చెందిన 73 మంది వైద్య ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.    
»     ఈ సంస్థకు ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో అమెరికా, జపాన్, యూరప్‌లకు చెందిన వారే అధికంగా ఉన్నారు.    
»     ఒక భారతీయుడు ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి.
 

No comments:

Post a Comment