Saturday, August 2, 2014

'మీటింగ్స్ విత్ రిమార్క్‌బుల్ ఉమెన్' పుస్తకం గురించి ఆసక్తికర అంశాలు

ఫిబ్రవరి - 16,2014

మీటింగ్స్ విత్ రిమార్క్‌బుల్ ఉమెన్' పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ ఒక పుస్తకాన్ని రచించారు.   
»    భారత్‌లో చీకటి రోజులుగా పేర్కొనే ఎమర్జెన్సీ (1975) ముగిసిన అనంతరం రాజీనామా చేయాల్సిందిగా తాను ఇందిరాగాంధీని కోరినట్లు కరణ్‌సింగ్ ఈ పుస్తకంలో వెల్లడించారు. 
కానీ, ఆమె స్పందించలేదని కరణ్‌సింగ్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment